విజయవాడ సెక్షన్‌లో ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు.

విజయవాడ సెక్షన్‌లో ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు.

ఏపీలోని విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ల ఆధునీకరణ పనులకు సంబంధించి జూన్ 24 నుండి ఆగస్టు 11 వరకు అనేక ప్యాసింజర్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

విశాఖ - గుంటూరు (17240) సింహాద్రి, 
గుంటూరు - విశాఖ (17239) సింహాద్రిని, 
విశాఖ - తిరుపతి 22707) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, 
విశాఖ - విజయవాడ (12717) రచ్చల్ ఎక్స్‌ప్రెస్, 
రాజమండ్రి - విశాఖ (07466) ప్యాసింజర్ (07466) 
విజయవాడ -విశాఖ (12718) రచ్చల్ ఎక్స్‌ప్రెస్, 
గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, 
విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడ్డాయి.

అదేవిధంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), 
విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, 
గుంటూరు-రాయగఢ్ (17243), 
విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. 

రేగడ-గుంటూరు (17244), 

లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేశారు.

 తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ (22708) ఈ నెల 24 నుంచి ఆగస్టు 9 వరకు రద్దు చేసిన సర్వీసుల జాబితాలో ఉంది.

Tags:

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను