పల్నాడులో ఘోర ప్రమాదం
On
ఓటు వేసేందుకు సొంతూరుకు వచ్చి బస్సులో హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ఐదుగురి జీవితాలు తెల్లవారుజామున తెల్లబోయాయి. టిప్పర్ ట్రక్కు రూపంలో మృత్యువు వారిని అనంత లోకాలకు చేర్చింది. టూరిస్ట్ బస్సును టిప్పర్ట్రక్కు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలంలో ప్రమాదం జరిగింది.
#WATCH | Andhra Pradesh: Six people died after a bus travelling from Chinnaganjam of Bapatla district to Hyderabad collided with a tipper lorry at Varipalem Donka of Chilkaluripet and bus and lorry caught fire. The injured were shifted to Guntur for further treatment:… pic.twitter.com/z3iDQ9jMG2
— ANI (@ANI) May 15, 2024
Tags: AndhraPradesh
Related Posts
తాజా వార్తలు
Airtel Digital TV అమెజాన్ ప్రైమ్తో సహకరిస్తుంది
17 Sep 2024 18:21:06
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...