రణ్‌వీర్‌సింగ్‌తో హనుమాన్‌ డైరెక్టర్‌ ‘బ్రహ్మరాక్షస’?

 పాన్‌ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ప్రస్తుతం ఆయనతో  రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశాంత్‌వర్మ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది.

‘హనుమాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని,  ప్రస్తుతం ప్రశాంత్‌వర్మ ‘జై హనుమాన్‌’పై దృష్టిపెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘బ్రహ్మరాక్షస’ పట్టాలెక్కనుంది.

 

 

 

About The Author: న్యూస్ డెస్క్