డిజిటల్ ఇండియా బిల్లుపై కేంద్రం హడావుడి

డీప్‌ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి, వారు ముసాయిదా డిజిటల్ ఇండియా బిల్లుపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టమైంది.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ బిల్లుపై ముందుగా అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని సమాచారం.

About The Author: న్యూస్ డెస్క్