ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 ఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్‌కౌర్‌, అదితిస్వామి

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 ఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్‌కౌర్‌, అదితిస్వామి

ప్రతిష్టాత్మకమైన స్టేజ్‌- 2 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత త్రయం జ్యోతిసురేఖ,పర్నీత్‌కౌర్‌ , అదితిస్వామి 233-229తో అమెరికాను ఓడించారు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ టర్కీతో తలపడనుంది. మరోవైపు పురుషుల టీమ్ ఈవెంట్‌లో ప్రియాంష్,పార్థమేశ్‌ , అభిషేక్‌ల త్రయం ఆస్ట్రేలియా చేతిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది