ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 ఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్కౌర్, అదితిస్వామి
On
ప్రతిష్టాత్మకమైన స్టేజ్- 2 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు ఫైనల్స్కు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత త్రయం జ్యోతిసురేఖ,పర్నీత్కౌర్ , అదితిస్వామి 233-229తో అమెరికాను ఓడించారు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ టర్కీతో తలపడనుంది. మరోవైపు పురుషుల టీమ్ ఈవెంట్లో ప్రియాంష్,పార్థమేశ్ , అభిషేక్ల త్రయం ఆస్ట్రేలియా చేతిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.
Tags: Sports News
Related Posts
తాజా వార్తలు
Airtel Digital TV అమెజాన్ ప్రైమ్తో సహకరిస్తుంది
17 Sep 2024 18:21:06
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...