వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఇండియా
On
జూన్ 1న అమెరికాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుందని ప్రకటించారు. అయితే వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుందని ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ వేదికను త్వరలోనే ప్రకటిస్తామని ఐసీసీ అన్నది.17 జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి.ఈ పోటీలు మే 27 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.అమెరికా, ట్రినిడాడ్ అండ్ టోబాగోమ్యాచ్లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది. ప్రస్తుత ఛాంపియన్లైన ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్లు ఆడవు.
Tags: Sports News
Related Posts
తాజా వార్తలు
Airtel Digital TV అమెజాన్ ప్రైమ్తో సహకరిస్తుంది
17 Sep 2024 18:21:06
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...