మే 25న న్యూయార్క్‌కు భారత క్రికెట్‌ జట్టు

మే 25న న్యూయార్క్‌కు  భారత క్రికెట్‌ జట్టు

వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్ వెళ్లనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా,హార్దిక్‌పాం డ్యా , సూర్యకుమార్, బుమ్రా, పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ మరియు సపోర్టు టీమ్‌తో కలిసి బృందం వెళ్లనున్నారు.వాస్తవానికి ఈ నెల 21న వెళ్లాల్సి ఉన్నా.. క్రికెటర్లు కొన్ని రోజులు కుటుంబంతో గడిపనుండటంతో షెడ్యూల్‌ మార్చినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

తాజా వార్తలు

Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది Airtel Digital TV అమెజాన్ ప్రైమ్‌తో సహకరిస్తుంది
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన కొత్త అల్టిమేట్ మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఉత్తమమైన లైవ్...
US ఫెడ్ రేటు నిర్ణయం కంటే ముందే సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదల; ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దూసుకుపోయాయి
స్మృతి ఇరానీ ప్రపంచ బ్యాంకు నేతలతో లింగ సమానత్వం గురించి చర్చించారు
అమెరికన్ జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ స్విస్ సుప్రీంకోర్టుకు ఒలింపిక్ కాంస్యాన్ని పునరుద్ధరించడానికి బిడ్ తీసుకున్నాడు
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 1-0తో చైనాను ఓడించి ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.
టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించగలమని బంగ్లాదేశ్ నమ్ముతోంది: షోరిఫుల్ ఇస్లాం
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది