ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ నిఖత్సరిన్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ మరియు మీనాక్షి టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళల 52 కేజీల టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5:0 జాజిర స్కోరుతో ఉర్రబయేవా(కజకిస్థాన్)పై విజయం సాధించింది.