పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌జరీన్‌

ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌సరిన్‌ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిఖత్ మరియు మీనాక్షి టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళల 52 కేజీల టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5:0 జాజిర స్కోరుతో  ఉర్రబయేవా(కజకిస్థాన్)పై విజయం సాధించింది.

About The Author: న్యూస్ డెస్క్