వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్ వెళ్లనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా,హార్దిక్పాం డ్యా , సూర్యకుమార్, బుమ్రా, పంత్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ మరియు సపోర్టు టీమ్తో కలిసి బృందం వెళ్లనున్నారు.వాస్తవానికి ఈ నెల 21న వెళ్లాల్సి ఉన్నా.. క్రికెటర్లు కొన్ని రోజులు కుటుంబంతో గడిపనుండటంతో షెడ్యూల్ మార్చినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.