![హైదరాబాద్లో నగదు, నగలు చోరీ చేసి ఫ్రిజ్లో ఉంచిన ‘బిర్యానీ’ని తిన్న దొంగలు](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/screenshot-2024-06-28-223934.png)
హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపశమనం
On
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టు మంగళవారం రిలీఫ్ ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.
రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Tags:
తాజా వార్తలు
08 Jul 2024 18:18:14
యూఎస్ఏ, వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...