నీలం మధు గెలుపు ఖాయం.

నీలం మధు గెలుపు ఖాయం.

సిద్దిపేట జిల్లా  యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్.

గజ్వేల్ ప్రతినిధి మే 11
( నేటి పౌరుషం ) :

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీ తో గెలుపొందుతారు అని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. నాయకులు మాత్రమే లబ్ధి పొందారని  సామాన్య ప్రజలు పొందలేదని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ లక్ష మెజార్టీ తో గెలుపొందుతారు వారు ధీమా వ్యక్తం చేశారు.

Tags: Telangana

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను