![విజయోత్సవ ర్యాలీతో క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ముస్తాబైంది](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-07/hyderabad-is-all-set-to-welcome-cricketer-mohammed-siraj-with-a-victory-rally_v_jpg--816x480-4g.jpg)
నీలం మధు గెలుపు ఖాయం.
On
సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్.
గజ్వేల్ ప్రతినిధి మే 11
( నేటి పౌరుషం ) :
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీ తో గెలుపొందుతారు అని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. నాయకులు మాత్రమే లబ్ధి పొందారని సామాన్య ప్రజలు పొందలేదని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ లక్ష మెజార్టీ తో గెలుపొందుతారు వారు ధీమా వ్యక్తం చేశారు.
Tags: Telangana
తాజా వార్తలు
08 Jul 2024 18:18:14
యూఎస్ఏ, వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...