జనగాం కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

 జనగాం కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

కథనం ప్రకారం.. నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్‌ డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకుంది. సోమవారం జనగాం కలెక్టరేట్‌.

కథనం ప్రకారం.. నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోలు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకుంది. వారం వారం ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారులు బిజీగా ఉండడంతో ఆమె ఒక్కసారిగా పెట్రోల్‌ పోసుకుంది. అక్కడున్న వ్యక్తులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు డబ్బాను లాక్కొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె ఇంట్లో నిద్రమాత్రలు వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం జనగాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
జనగాం: రెవెన్యూ అధికారులు తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ మహిళ సోమవారం జనగాం కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

కథనం ప్రకారం.. నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోలు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకుంది. వారం వారం ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారులు బిజీగా ఉండడంతో ఆమె ఒక్కసారిగా పెట్రోల్‌ పోసుకుంది. అక్కడున్న వ్యక్తులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు డబ్బాను లాక్కొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె ఇంట్లో నిద్రమాత్రలు వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం జనగాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:

తాజా వార్తలు

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా  2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం: జే షా
యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించిన తర్వాత ఇటీవలే టీ20ల నుంచి రిటైరయిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగబోయే రెండు ముఖ్యమైన...
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలు, ముగింపు ఫ్లాట్; మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్, FMCG పతనం
శ్రీలంక LPG కంపెనీ మరియు టెర్మినల్ కోసం ఎనిమిది మంది బిడ్డర్లలో భారత్ పెట్రోలియం
భారతదేశంలో కొత్త కొడియాక్, ఆక్టేవియాను పరిచయం చేయడానికి స్కోడా సిద్ధమైంది
IRFC, RVNL మరియు IRCTC వంటి రైల్వే స్టాక్‌లు నేడు ఎందుకు లాభపడుతున్నాయి??
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వీపీ హేమంత లాంబా రాజీనామా
'మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాం': వినియోగదారులు గ్లిచ్ తర్వాత జెరోధాను