కడపలో వేడెక్కిన రాజకీయాలు..

కడపలో వేడెక్కిన రాజకీయాలు..

వైసీపీని కాదని షర్మిలకు ( కాంగ్రెస్ ) మద్దతిచ్చిన విజయమ్మ...

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే, ఇప్పుడు షర్మిలను ఆదరించాలని కడప ప్రజలకు విన్నపం చేశారు. 

YSR బిడ్డ షర్మిలమ్మ ఎంపీ గా పోటీ చేస్తుంది, షర్మిలను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కి పంపాలని వీడియో సందేశం ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 మరోవైపు సీఎం జగన్ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి కడప ఎంపీ బరిలో నిలిపారు.

 అవినాష్ రెడ్డితో తలపడుతున్న తన కూతురు షర్మిలకు ఓట్లు వేసి గెలిపించాలని కడప ఓటర్లను విజయమ్మ కోరడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

తాజా వార్తలు

ఆర్థిక మోసం కేసులో కోల్‌కతాలోని మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ ఆస్తులపై ED దాడులు చేసింది ఆర్థిక మోసం కేసులో కోల్‌కతాలోని మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ ఆస్తులపై ED దాడులు చేసింది
31 ఏళ్ల ట్రైనీ మహిళ ఉన్న సంస్థకు సంబంధించిన ఆర్థిక కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం కోల్‌కతాలోని నాలుగు ప్రదేశాలలో దాడులు నిర్వహించింది, వీటిలో...
మమతా బెనర్జీతో చర్చలు జరపాలన్న వైద్యుల డిమాండ్‌ను బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించింది
ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో జరిగిన గణపతి పూజ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావడంపై దుమారం రేగింది
ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్‌లో దాడులు నిర్వహించి మిలిటెంట్లు మరియు పౌరులను హతమార్చాయి
కమలా హారిస్‌ను టేలర్ స్విఫ్ట్ ఆమోదించడం వల్ల అమెరికన్లు ప్రభావితం కారని జెడి వాన్స్ చెప్పారు
2024 US ఎన్నికల డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్
3-4 నెలల్లో సెమికాన్ మిషన్ రెండవ దశ