దేశ రాజధాని ఢిల్లీలో ఎండ దెబ్బకు ఏడుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం

దేశ రాజధాని ఢిల్లీలో  ఎండ దెబ్బకు ఏడుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం

రాజధాని ఢిల్లీఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదైంది. వేడిగాలుల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.  ఇందుకు కారణం. వడదెబ్బతో ఏడుగురు చనిపోయారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎండలు విపరీతంగా ఉండడంతో ఢిల్లీలోని ప్రజలు ఆసుపత్రి  పాలవుతున్నారు.మే 27 నుంచి దాదాపు 45 మంది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు

.గత రెండు రోజుల్లో 22 మంది వడదెబ్బతో ఆసుపత్రిలో చేరగా, ఏడుగురు మరణించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డి.అజయ్ శుక్లా తెలిపారు. 12 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంచనా. కూలి పనులు చేసుకునే వారు వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నట్లు గుర్తించారు. వడదెబ్బతో బాధపడుతున్న రోగులను ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చడం కూడా అధిక మరణాల రేటుకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు.

Tags:

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్