వార్మ‌ప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా

జూన్ 1న అమెరికాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుందని ప్రకటించారు. అయితే వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుందని ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ వేదికను త్వరలోనే ప్రకటిస్తామని ఐసీసీ అన్నది.17 జ‌ట్లు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.ఈ పోటీలు మే 27 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.అమెరికా, ట్రినిడాడ్ అండ్ టోబాగోమ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది. ప్రస్తుత ఛాంపియన్‌లైన ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడవు.

About The Author: న్యూస్ డెస్క్