పద్దతులు మారకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరుని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు

పద్దతులు మారకపోతే రేవంత్ రెడ్డి  సీఎంగా ఉండరుని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు

పద్ధతి మార్చుకోకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఉండదని... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన ప్రసంగిస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మాదిగలపై మోసం చేసిన రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమ పార్టీ ఉనికి లేదని...రేవంత్ రెడ్డి సీఎం కాదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

Tags:

తాజా వార్తలు

ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం ఏపీలో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్‌డియు (మొబైల్ డిస్‌పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...
ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు
రూ.60వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు: ఓఆర్‌ఆర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌
నిరుద్యోగ యువత నిరసనతో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని పటిష్టం
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికకు డబుల్ డిలైట్