మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ విజయం

మాచర్లలో జూలకంటి  బ్రహ్మారెడ్డి  భారీ  విజయం

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే పినెల్లి రామ‌కృష్ణారెడ్డి గెలుపు పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మాచర్ల నియోజకవర్గంలో వరుసగా 20 ఏళ్లుగా పినెల్లి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి  పినెల్లిపై విజయం సాధించారు.మాచర్ల అసెంబ్లీ స్థానంలో 21 రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా జూలకంటి31,761 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 21 రౌండ్ల తర్వాత జూలకంటికి 1,18,290 ఓట్లు రాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 86,529 ఓట్లు వచ్చాయి. ఒక రౌండ్ కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉండగా జూలకంటి గెలుపు ఖరారైంది.

Tags:

తాజా వార్తలు

తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సెప్టెంబర్ 30, అక్టోబరు 4న తమ ఆదేశాలను పరిశీలిస్తే అది స్పష్టమైందని మాజీ...
తిరుపతి లడ్డూ విచారణపై సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
వైఎస్ఆర్ జిల్లాకు కడప అనే పదాన్ని చేర్చండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
1.58 కోట్ల బకాయిలపై స్విస్ సంస్థ మహారాష్ట్రకు లీగల్ నోటీసు పంపింది
'నాటకాలు ఆపండి, నిర్వాసితులకు రూ.500 కోట్లు ఇవ్వండి' తెలంగాణ సీఎం రేవంత్ బీఆర్‌ఎస్‌కు
సురేఖ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండిస్తున్నారని, కేసీఆర్‌ మొదలుపెట్టిన ట్రెండ్‌ను రేవంత్‌ ఫాలో అవుతున్నారని అన్నారు