ఉండి రఘురామకృష్ణరాజు ఘనవిజయం
On
పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీనరసింహరాజుపై 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్కు 116902 ఓట్లు వచ్చాయి.
Tags:
Related Posts
తాజా వార్తలు
తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి
05 Oct 2024 18:28:05
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సెప్టెంబర్ 30, అక్టోబరు 4న తమ ఆదేశాలను పరిశీలిస్తే అది స్పష్టమైందని మాజీ...