ఉండి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘనవిజయం

 ఉండి  ర‌ఘురామ‌కృష్ణ‌రాజు  ఘనవిజయం

పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీన‌ర‌సింహ‌రాజుపై  56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60125 ఓట్లు రాగా, ఆర్‌ఆర్‌ఆర్‌కు 116902 ఓట్లు వచ్చాయి.

Tags:

తాజా వార్తలు

బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి.. బెంగళూరులో విషాదం క్రికెట్ బ్యాట్ తో కొడుకును కొట్టిచంపిన తండ్రి..
  పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని  ఆగ్రహించిన తండ్రి సెల్‌ఫోన్ రిపేర్‌కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను
ఒమర్ అబ్దుల్లా J&K ముఖ్యమంత్రిగా, సురీందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
కేవలం 1,000 స్పాట్‌లతో ఆస్ట్రేలియా వర్క్ మరియు హాలిడే వీసా కోసం 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు
హర్యానాలోని ఫార్మాస్యూటికల్ సంస్థ ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చింది
ఇజ్రాయెల్ చూపిన గదులు, ఆయుధాలు మరియు వాహనాలతో కూడిన సొరంగం
బాంబు బెదిరింపు కారణంగా కెనడాకు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా విమానం చికాగోకు మళ్లించబడింది
జైపూర్ డైరీ: పర్యాటక అవకాశం కోసం పెట్టుబడి సదస్సు