ఉండి రఘురామకృష్ణరాజు ఘనవిజయం
On
పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీనరసింహరాజుపై 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్కు 116902 ఓట్లు వచ్చాయి.
Tags:
తాజా వార్తలు
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్ఫోన్ రిపేర్కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను