స్నానానికి వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి!

స్నానానికి వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బంగారి జగన్ (18), దిమిలికి చెందిన శ్రీను (18) ఇద్దరు మంచి స్నేహితులు. బుధవారం ఎలమంచిలి తెరువుపల్లి సమీపంలోని చిన్న శారద నదిలో ఈతకు వెళ్లారు.

స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీను గోతిలో పడి మునిగిపోగా, జగన్ కాపాడే ప్రయత్నం చేయగా అతడు కూడా జారి గోతిలో పడిపోయాడు.  గమనించిన స్థానికులు ఇద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే శ్రీను మృతి చెందగా, ఊపిరి పీల్చుకున్న జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జగన్ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

తాజా వార్తలు

తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సెప్టెంబర్ 30, అక్టోబరు 4న తమ ఆదేశాలను పరిశీలిస్తే అది స్పష్టమైందని మాజీ...
తిరుపతి లడ్డూ విచారణపై సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
వైఎస్ఆర్ జిల్లాకు కడప అనే పదాన్ని చేర్చండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
1.58 కోట్ల బకాయిలపై స్విస్ సంస్థ మహారాష్ట్రకు లీగల్ నోటీసు పంపింది
'నాటకాలు ఆపండి, నిర్వాసితులకు రూ.500 కోట్లు ఇవ్వండి' తెలంగాణ సీఎం రేవంత్ బీఆర్‌ఎస్‌కు
సురేఖ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండిస్తున్నారని, కేసీఆర్‌ మొదలుపెట్టిన ట్రెండ్‌ను రేవంత్‌ ఫాలో అవుతున్నారని అన్నారు