ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ !

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ !

ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. 

నిర్మాతలు అశ్వనీదత్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. విజయవాడ. 

సినీ పరిశ్రమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు చెప్పనున్నారు సినీ నిర్మాతలు. సినిమా టిక్కెట్ల ధరలను పెంచే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. థియేటర్ల సమస్యలపై కూడా నిర్మాతలు పవన్‌తో మాట్లాడనున్నారు.

Tags:

తాజా వార్తలు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావుకు జగ్గా రెడ్డి ఎదురుదాడి చేశారు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావుకు జగ్గా రెడ్డి ఎదురుదాడి చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయంలో రూ.13 కోట్లతో వంటశాలను ప్రారంభించారు
అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది
జూలై 2025 నాటికి గన్నవరం-విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్
లడ్డూ వివాదంతో తిరుమల పవిత్రతను సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బతీశారు: కురసాల కన్నబాబు
ఆంధ్రాలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కొనకళ్ల నారాయణరావు
మెరుగైన ఆరోగ్యం కోసం చేపల వినియోగాన్ని పెంచండి, మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ