తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా తిరుపతిలో సిట్ సభ్యులు మోహరించి ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. 

కానీ నేడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. సిట్‌ విచారణను నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. లడ్డూ కల్తీ  కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు, ప్రభుత్వం  లాయర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబర్ 3) తర్వాత సిట్ విచారణను పునఃప్రారంభిస్తామని డీజీపీ తెలిపారు.

Tags:

తాజా వార్తలు

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...
ప్రాఫిట్-బుకింగ్ మధ్య ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.100 దిగువకు పడిపోయాయి
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి
నోమ్ షాజీర్‌ని తీసుకురావడానికి గూగుల్ $2.7 బిలియన్లను చెల్లిస్తుంది
టీ20 ప్రపంచకప్: భారత్‌కు మూడో నంబర్ చిక్కుముడి కొనసాగుతోంది
భారతదేశం vs బంగ్లాదేశ్: శిథిలాల మధ్య మోమినుల్ ఎత్తుగా ఉంది
27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు