బెట్టింగ్ కేసులో పూణెలో ముంబయిసోదాలు సైబర్ పోలీస్ నోడల్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు
On
మహారాష్ట్రలోని పూణె, ముంబైలోని 19 జిల్లాల్లో ఈ నెల 12న సోదాలు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై జోనల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఐపీఎల్, లోక్సభ ఎన్నికల ఫలితాలపై అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు, బ్యాంకు డిపాజిట్లు, నకిలీ బిల్లులు, ఖరీదైన వాచీలు సహా సుమారు రూ రూ. 8 కోట్ల చరాస్థులను సీజ్ చేసినట్లు తెలిపారు.. వయాకామ్ 18 మీడియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముంబైలోని సైబర్ పోలీస్ నోడల్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Tags:
తాజా వార్తలు
తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడును మందలించిన ఎస్సీ: జగన్మోహన్ రెడ్డి
05 Oct 2024 18:28:05
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సెప్టెంబర్ 30, అక్టోబరు 4న తమ ఆదేశాలను పరిశీలిస్తే అది స్పష్టమైందని మాజీ...