కశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి
On
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్లోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించి ఉదయం ప్రార్థనలు ప్రారంభించాలని పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పాఠశాల అంతటా కూడా ఉదయం తరగతులు జరగాలి. ఇది విద్యార్థుల్లో ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించేందుకు దోహదపడుతుందని స్పష్టంచేశారు.
Tags:
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...