హరియాణలో కాంగ్రెస్ సర్కార్ రావాలని ప్రజలు ఆకాంక్ష భూపీందర్ సింగ్ ప్రకటన
On
రాబోయే రోజుల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా అన్నారు.సబా ఎన్నికల్లో బీజేపీ ప్రతికూల ఫలితాలను నమోదు చేసిందని ఆదివారం కర్నాల్లో విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు.బీజేపీ రాజ్యాంగాన్ని సవరిస్తుంది అని తాము తప్పుడు ప్రచారం చేయలేదని, ఈ వాస్తవాన్ని బీజేపీ నేతలే బయటపెట్టారని అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, బీజేపీ వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags:
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...