![హైదరాబాద్లో అక్రమ మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీపై కేసు నమోదు!](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/345948-2023-05-18-083020.webp)
హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపశమనం
On
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టు మంగళవారం రిలీఫ్ ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది.
రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Tags:
తాజా వార్తలు
05 Jul 2024 13:49:52
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్డియు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహన నిర్వాహకులు గత పరిపాలనలో...