అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి క్షేమం
On
గత నెల 28న అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ ఏంజెల్స్లో నితీషా కనిపించకుండా పోయింది. వారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా గుర్తించారనే దానిపై పోలీసులు సమాచారం అందించలేదు.
ఈనెల 28న అదృశ్యమైన నితీష్ బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మే 30న స్నేహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల అదృశ్యం ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, నితీష్ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...