సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.

సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

గభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. షేక్ అబ్దుల్, సయ్యద్ చంద్ అక్కడికక్కడే మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి మండలం మల్లుపల్లె వాసులు, మృతులు వేములవాడ వైపు వెళ్తున్నారు. పెద్దమ్మ స్టేజీ వద్దకు రాగానే డీసీఎం వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Tags:

తాజా వార్తలు

తిరుమల లడ్డూ  కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...
ప్రాఫిట్-బుకింగ్ మధ్య ఓలా ఎలక్ట్రిక్ షేర్లు రూ.100 దిగువకు పడిపోయాయి
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి
నోమ్ షాజీర్‌ని తీసుకురావడానికి గూగుల్ $2.7 బిలియన్లను చెల్లిస్తుంది
టీ20 ప్రపంచకప్: భారత్‌కు మూడో నంబర్ చిక్కుముడి కొనసాగుతోంది
భారతదేశం vs బంగ్లాదేశ్: శిథిలాల మధ్య మోమినుల్ ఎత్తుగా ఉంది
27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు