జమ్మూకశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కిషన్రెడ్డి !
On
త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లలో బీజేపీ ఆఫీస్ బేరర్లను నియమించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించారు. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్లను కూడా హర్యానా ఇన్ఛార్జ్లుగా నియమించారు. మహారాష్ట్ర బాధ్యతను భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్లకు అప్పగించారు. జార్ఖండ్ సీఎంలుగా శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మలను నియమిస్తున్నట్లు కూడా ప్రకటించారు.
Tags:
Related Posts
తాజా వార్తలు
తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు నిలిపివేత
01 Oct 2024 15:59:46
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నూనెలో కల్తీ జంతువుల కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడు...