ఉండి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘనవిజయం

పశ్చిమగోదావరి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీన‌ర‌సింహ‌రాజుపై  56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60125 ఓట్లు రాగా, ఆర్‌ఆర్‌ఆర్‌కు 116902 ఓట్లు వచ్చాయి.

About The Author: న్యూస్ డెస్క్